Header Banner

జగన్‌కు ప్రజల గుణపాఠం.. సీఎం అర్హత లేనందుకే 11 సీట్లు! ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ సెటైర్లు!

  Wed Mar 05, 2025 17:37        Politics

ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వైఎస్ జగన్ పై కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని, ప్రజలు జగన్‌ను సీఎంగా అనర్హుడిగా భావించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. జీవితకాలానికి సరిపడేలా ప్రజలు గుణపాఠం చెప్పినా పవన్ కల్యాణ్ విషయంలో జగన్‌కు ఇంకా సిగ్గు రాలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ "జగన్‌ను పాతాళానికి తొక్కుతా" అని చెప్పి చేసి చూపించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిసినా జగన్ డ్రామాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న జగన్ హయాంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిందని నిలదీశారు. ప్రజలు తమ అసంతృప్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించి పట్టభద్రులను టీడీపీకి ఓటు వేయించారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GV #anjaneyulu #jagan #counter #todaynews #flashnews #latestnews